Exclusive

Publication

Byline

ధవళేశ్వరం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద.. 7.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

భారతదేశం, ఆగస్టు 20 -- అమరావతి: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం వద్ద గల ప్రసిద్ధ సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. బుధవారం ఉదయం నాటికి ధవళ... Read More


నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్యను అలా కూడా పిలుస్తారు.. ఇంత సీరియస్‌గా ఏ సినిమా రాలేదు.. నిర్మాత శ్రీని గుబ్బల కామెంట్స్

Hyderabad, ఆగస్టు 20 -- విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమ... Read More


5 నెలల శిశువుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్!

భారతదేశం, ఆగస్టు 20 -- విజయవాడలో కేవలం 5 నెలల పసికందుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడికి ఈ అరుదైన ఆపరేషన్ సాధ్యమైంది. గడిచిన మూడేళ్ళలో ఈ ప్రోగ్రామ్ ద్వారా... Read More


ఈరోజు కర్కాటకంలో శుక్రుడి సంచారం, ఈ 7 రాశుల వారికి ఫుల్లుగా లాభాలు.. శుభవార్తలు, విజయాలతో పాటు ఎన్నో!

Hyderabad, ఆగస్టు 20 -- ఆగస్టు 20, 2025 బుధవారం ఉదయం 6:10 గంటలకు శుక్రుడు కర్కాటకంలో సంచరిస్తున్నారు. కర్కాటక రాశిలో శుక్రుడి ప్రవేశం సృజనాత్మక శక్తిని పెంచుతుంది. తెలివితేటలు, నిర్వహణ, బ్యాంకింగ్ వ్య... Read More


హైదరాబాద్‌లో మరో విషాదం - గణేశ్‌ విగ్రహం తరలిస్తుండగా ఇద్దరు మృతి

Telangana,hyderabad, ఆగస్టు 19 -- హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. జల్ పల్లి నుంచి పురాణపూల్ కు గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బండ్లగూడ పరిధిల... Read More


అలర్ట్​! అలర్ట్​! దేశవ్యాప్తంగా 20కుపైగా రాష్ట్రాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

భారతదేశం, ఆగస్టు 19 -- దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికను జారీ చేసింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో విస్తారంగా, భా... Read More


ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర 8.5% పెరిగింది.. కారణం ఇదే

భారతదేశం, ఆగస్టు 19 -- ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్ ధర సోమవారం నాడు 8.5 శాతం పెరిగి, పెట్టుబడిదారుల్లో ఆశలు రేకెత్తించింది. కంపెనీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ భవిష్ అగర్వాల్ దేశంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్ మా... Read More


ఓటీటీలోకి కన్నడ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్.. సొంత భార్యను గుర్తు పట్టలేని భర్త.. అదిరే ట్విస్ట్

భారతదేశం, ఆగస్టు 19 -- ఓటీటీ ఆడియన్స్ కు సస్పెన్స్ తో కూడిన థ్రిల్ పంచేందుకు ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. అదిరే పోయే స్టోరీ లైన్ తో, ఉత్కంఠ రేపే ట్విస్ట్ లతో రెడీ అయిన 'శోధ' (Shodha) వెబ్ సిరీస్ డిజిటల్ స... Read More


SUV under 10 lakh : మారుతీ సుజుకీ నుంచి కొత్త ఎస్​యూవీ- క్రెటాకు పోటీగా 'ఎస్కుడో'! లాంచ్​ ఎప్పుడంటే..

భారతదేశం, ఆగస్టు 19 -- ఆటోమొబైల్​ దిగ్గజం మారుతీ సుజుకీ.. కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త ఎస్‌యూవీకి మారుతీ సుజుకీ ఎస్కుడో అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఈ మోడ... Read More


ఉచిత బస్సు పథకం : 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం - కండక్లర్లకు సాఫ్ట్ కాపీని కూడా చూపించొచ్చు..!

Andhrapradesh, ఆగస్టు 19 -- ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి మంచి స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందిక... Read More